BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ట్రంప్ 'పవర్ ప్లే'పై పుతిన్ ఇంకా మౌనంగా ఎందుకున్నారు?
వెనెజ్వెలా నేత నికోలస్ మదురో నిర్బంధం, రష్యా జెండాతో వెళ్తోన్న ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నందుకు అమెరికా వేడుకలు చేసుకుంది. గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటానంటూ బెదిరింపులకూ పాల్పడుతోంది. ఇంత జరుగుతున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకా ఎందుకు మౌనం వహిస్తున్నారు? అసలు కారణాలు వేరే ఉన్నాయా?
క్యాన్సర్ చిన్నారుల కోసం 'ఫండ్రైజింగ్' పేరుతో కోట్లు దోచేస్తున్న ముఠాలు.. బీబీసీ ఇన్వెస్టిగేషన్
"నాకు చనిపోవాలని లేదు. నా చికిత్సకు చాలా ఖర్చవుతుంది" అంటూ ఘనాకు చెందిన అలెగ్జాండ్రా అనే అమ్మాయి ఏడుస్తూ చెబుతున్న హృదయవిదారక యూట్యూబ్ వీడియోను చూసి.. 2023 అక్టోబర్లో మేం ఈ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. ఆమె కోసం నిర్వహించిన క్రౌడ్ఫండింగ్ ప్రచారం ద్వారా రూ.6 కోట్ల రూపాయలకు పైగా సేకరించినట్లు కనిపించింది.
ఇరాన్ నిరసనలు: ‘‘తల, కళ్లల్లో బుల్లెట్లతో ఆందోళనకారులు వస్తున్నారు, గాయపడిన వారితో ఆసుపత్రులు నిండిపోతున్నాయి’’
'ఇరాన్లోని ధైర్యవంతులైన ప్రజలకు అమెరికా మద్దతు ఇస్తుంది' అని అమెరికా విదేశాంగ మంత్రి ఓ ట్వీట్లో వ్యాఖ్యానించారు.
పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం గుండెజబ్బులకు దారితీస్తుందా? - అధ్యయనం
గుండె జబ్బుల ప్రమాదం ఉన్న మహిళలకు గర్భాశయ ఫైబ్రాయిడ్లు ఒక ముఖ్యమైన ముందస్తు హెచ్చరికని ఇటీవలి ఓ అధ్యయనం సూచించింది. అసలు గర్భాశయ ఫైబ్రాయిడ్లు అంటే ఏంటి? వాటికీ గుండె జబ్బులకు సంబంధమేంటి?
'నా అన్వేషణ' అన్వేష్ వివాదం: 'నేను మారిపోయాను, బూతులు మాట్లాడను'
మహిళల వస్త్రధారణపై ఇటీవల నటుడు శివాజీ కామెంట్ల వివాదంలో, తన వాదన వినిపించే క్రమంలో చెప్పరాని భాష వాడుతూ, హిందూ దేవతల పేర్లు తీసుకొస్తూ యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయాలపై నా అన్వేషణ అన్వేష్ బీబీసీతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
'స్త్రీల బొమ్మలను కూడా వదిలిపెట్టని నీచమైన మనస్తత్వం, సిగ్గుచేటు'.. అసహ్యం వేస్తోందంటూ విద్యార్థిని పోస్ట్
తాను ప్రతిరోజూ ఈ గోడ పక్కనుంచే వెళ్తానని, నల్లని రంగులో ఉన్న మహిళల బొమ్మల జననేంద్రియాల వద్ద తెల్లని గుర్తులతో అసభ్యకరంగా మార్చడం చూసి తనకు చాలా కోపం, అసహ్యం కలిగాయని ఆ విద్యార్థిని తన పోస్టులో పేర్కొంది.
జెల్లీక్యాట్ టాయ్స్: బొమ్మలు, స్టిక్కర్లు, బ్యాగులు, కీ రింగ్స్ సేకరణతో యువతి గిన్నిస్ రికార్డ్
' గిన్నిస్ వారు చెప్పేవరకు నా దగ్గర ఇన్ని వస్తువులు ఉన్నాయన్న సంగతి నాకే తెలియదు. ఆ సంఖ్య తెలుసుకున్నాక చాలా ఆశ్చర్యపోయా' అని హోప్ చెప్పారు.
వరల్డ్ ఆర్డర్ని మార్చేయాలనే ట్రంప్ ప్లాన్ యూరప్కి సమస్యలు తెస్తుందా?
అమెరికా పౌర సమాజంలో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్న 'సాంస్కృతిక యుద్ధాలు' దేశ విదేశీ విధానాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. అలాగే అవి పాశ్చాత్య దేశాల భద్రతపై కూడా ప్రభావం చూపుతున్నాయి.
9 రోజుల్లో 22 మందిని చంపిన మగ ఏనుగు, అది ఎందుకంత క్రూరంగా మారింది?
‘‘ఈ ఏనుగు చిన్నది, చాలా చురుకైనది. అందుకే, చాలా వేగంగా అక్కడికి ఇక్కడికి తిరుగుతోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో.. '' అని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
రహమాన్ డకైత్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
భూతకోల: ఏమిటీ ఆచారం, బయటి ప్రాంతాలలో దీనిని ప్రదర్శించకూడదా?
బయటివారికి ఇదొక వేషంలా కనిపిస్తుంది కానీ, తుళు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం. అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు. వేషంగా వేసుకుంటే సహించరు. భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు.
తెలుగుప్రజలు అరుణాచలానికి ఎక్కువగా ఎందుకు వెళతారు?
18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.






















































