BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ట్రంప్ పదేపదే దాడి చేస్తున్నా భారత్ ఆచితూచి స్పందించడానికి కారణమేంటి?
భారత్ను 'నరకకూపం'గా అభివర్ణించిన వ్యాఖ్యలను డోనల్డ్ ట్రంప్ షేర్ చేయడం దేశంలో చర్చనీయాంశమైంది. ట్రంప్ భారత్ను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కూడా కాదు. కానీ, ట్రంప్ దూకుడుపై భారత్ ఆచితూచి స్పందించడానికి గల ప్రధాన కారణాలేంటి?
మహిళలను గడప దాటనివ్వని రోజుల్లో ‘సైకిల్’ వారి జీవితాలను ఎలా మార్చేసిందంటే..
"దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది, కానీ నాకు మాత్రం1992లో స్వేచ్ఛ దొరికింది" అంటారు 55 ఏళ్ల జయచిత్ర. దాదాపు 33 ఏళ్ల కిందట ఆమె జీవితం మలుపుతిరిగింది. అప్పట్లో జిల్లా స్థాయి అధికారి ఒకరు జాతీయ అక్షరాస్యతా మిషన్కు ఓ విప్లవాత్మక మార్పును జోడించారు. అదే సైకిల్. అది ఈ మహిళల జీవితాలను ఎలా మార్చింది?
ట్రంప్ సుంకాలు తట్టుకున్న చైనా.. ఇరాన్ యుద్ధంతో నష్టపోతోందా?
ట్రంప్ సుంకాలు, చమురు సంక్షోభం వంటి సమస్యలను ఎదుర్కొని చైనా స్థిరంగా కనిపించినప్పటికీ, హార్ముజ్ జలసంధిలో జరుగుతున్న పరిణామాలు చైనా ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తున్నాయా? అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరగాలని చైనా ఎందుకు కోరుకుంటోంది?
హిందూ మహాసముద్రంలో చమురు ట్యాంకర్పై పైరేట్స్ దాడి, హైజాక్
"సోమాలియా తీరానికి సమీపంలో ఒక చమురు ట్యాంకర్ను సముద్రపు దొంగలు(పైరేట్స్) హైజాక్ చేశారు. అందులో 17 మంది సిబ్బంది ఉన్నారు" అని భద్రతాధికారులు తెలిపారు. తీరానికి సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఆరుగురు సాయుధులు దానిపై దాడి చేసినట్లు చెప్పారు.
సెల్ టవర్పై 300 అడుగుల ఎత్తులో 18 నెలల పాటు నివాసం.. భోజనం, ఇతర అవసరాలు ఎలా తీరాయి? ఎవరీ గుర్జీత్ సింగ్? ఎందుకిలా చేశారు?
‘బలమైన గాలులు వీచినప్పుడు, చీకటి పడినప్పుడు చాలా భయంగా అనిపించేది. ఎందుకంటే, ఆ సమయంలో టవర్ ఊగేది. అలాగే చలికాంలో పొగమంచు వల్ల ఏమీ కనిపించేది కాదు. విపరీతమైన చలితో కూడా బాగా ఇబ్బంది పడ్డాను' అని గుర్జీత్ సింగ్ వివరించారు.
40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన ఉష్ణోగ్రతలు, నార్త్ ఇండియాలో వడగాలుల తీవ్రతను చూపే 8 చిత్రాలు
ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం శరీరంలో తగ్గిపోవడం వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ, గుండె సంబంధిత ఒత్తిడి, మరణం సంభవించే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ: 'ఆర్టీసీ సమ్మె విరమణ, శనివారం నుంచి యథావిధిగా బస్సుల రాకపోకలు'
‘ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వారికి ధన్యవాదాలు. భవిష్యత్లో ఆర్టీసీ సంస్థ, ప్రజా రవాణాలో దేశంలోనే ముందుండాలి. ఆర్టీసీ విలీనానికి సంబంధించి అధికారులు, కార్మిక నాయకులతో కలిసి అధికారిక కమిటీ ఏర్పాటు చేయనున్నాం’ అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
లెట్రిన్ గుంతలో పడి 3 గంటల పాటు మలమూత్రాల్లో కూరుకుపోయిన మహిళ.. ఆస్ట్రేలియాలో అనుకోని ఘటన
'ఆమె దాదాపు 3 గంటల పాటు ఆ మలమూత్రాల గుంతలో చిక్కుకుపోయారు. చివరకు ఆ దారిలో వెళ్తున్న ఒక స్థానిక వ్యాపారి ఆమెను రక్షించారు' అని నార్తర్న్ టెరిటరీ అధికారులు చెప్పారు.
భారత్కు మద్దతుగా ఇరాన్, ట్రంప్ వివాదాస్పద పోస్ట్పై తీవ్ర ప్రతిస్పందన
భారత్కు మద్దతుగా ఇరాన్ ముందుకొచ్చింది. భారత్, చైనా నరకకూపాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షేర్ చేసిన పోస్ట్పై ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


































































