BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
సైన్యంలోని మహిళలను ‘లైంగిక హింస ప్రచారం’లో పావుగా ఎలా వాడుతున్నారంటే...
యుక్రేనియన్ మహిళలపై అత్యాచారాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తూ, తమ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని చెబుతూ యూజర్లను తమ అనుకూల చానెళ్ల వైపు ఆకర్షించేందుకు రష్యన్లు ఈ వ్యూహాన్ని ఉపయోగించారు.
‘బ్లాక్ విలేజ్’: నేపాల్ వరదలకు ఈ గ్రామంలోకి చుక్క నీరు రాలేదు.. కానీ ఈ ఊరికి చెందిన 29 మంది గల్లంతయ్యారు
రసువాలోని అమచోడింగ్మో రూరల్ మున్సిపాలిటీ-3లోని గట్లాంగ్ గ్రామాన్ని స్థానిక ప్రజలు 'బ్లాక్ విలేజ్' అని కూడా పిలుస్తారు. వరదల కారణంగా ఈ గ్రామంలో కనీసం 29 మంది గల్లంతయ్యారని స్థానిక ప్రజా ప్రతినిధులు తెలిపారు.
కాపీరైట్ పేరుతో బ్లాక్ మెయిల్: ఇన్స్టా క్రియేటర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న స్కామర్లు
ఇన్స్టాగ్రామ్ క్రియేటర్లను సైబర్ నేరగాళ్లు భయపెడుతున్నారు. నకిలీ కాపీరైట్ స్ట్రైక్స్ వేసి అకౌంట్లు బ్లాక్ చేస్తామని బెదిరిస్తూ, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది క్రియేటర్లు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు.
దుర్గా పూజ: మాంసాహారం తినకూడదన్న బాగేశ్వర్ బాబా పిలుపుపై పశ్చిమ బెంగాల్లో వివాదం.. బీజేపీ ఏమంటోంది?
"బెంగాలీలు చేపలు, మాంసం తినకుండా ఎలా ఉండగలరు? కాళీ మాతకు మాంసాన్ని సమర్పిస్తామని స్వామి వివేకానంద కూడా చెప్పారు. వివేకానందకు ఎదురు చెప్పాలనుకోవడం ప్రమాదకరం. అది ఆయన (ధీరేంద్ర శాస్త్రి) వ్యక్తిగత అభిప్రాయం" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య సోమవారం అన్నారు.
ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్ నందన
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసుకు సంబంధించి యూట్యూబర్ నందన మంగళవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు.
ప్రపంచ పటాల్లో సరైనది ఏది.. దీనిపై ఇంత చర్చెందుకు?
గోళాకారంలో ఉన్న భూమిని ఒక సమతల దీర్ఘచతురస్రాకార పటంపై మరింత కచ్చితంగా చూపించేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రతి పద్ధతికీ దాని సొంత ప్రయోజనాలు, లోపాలు ఉన్నాయి.
ఆన్ ఫ్రాంక్: 13 ఏళ్ల వయసులో ఈ అమ్మాయి రాసిన డైరీ అహ్మదాబాద్లో ఎందుకు వివాదాస్పదమైంది?
"ఈ డైరీని వ్యక్తిగత ఆస్తిగా ఉంచుకునే హక్కు మీకు లేదని ఆయన నాతో చెప్పారు. ఇది మానవాళికి సంబంధించిన రచన. మీరు దీన్ని ప్రచురించాలి. అందుకే నేను ఆన్ డైరీని ప్రచురించాను" అని ఆన్ తండ్రి చెప్పారు.
ఆరోగ్యంగా, ఫిట్గా కనిపించే యువతీ యువకులు కూడా హార్ట్ ఎటాక్లకు ఎందుకు గురవుతున్నారు?
గుండెపోటు సమయంలో ఛాతీ మధ్యలో ఉన్న ఎముక చుట్టూ నొప్పి వస్తుంది. ఈ నొప్పి దవడ వరకు వ్యాపించవచ్చు. కుడి, ఎడమ చేతుల్లో కూడా నొప్పి అనిపించవచ్చు. కింద పొత్తికడుపులో కూడా నొప్పి రావచ్చు.
ఈఫిల్ టవర్ మూసివేత: హిందూ సంస్థ ప్రతినిధుల పర్యటన కోసం మహిళా ఉద్యోగులను తప్పించడంపై వివాదం
బోచాసనవాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ బృందానికి చెందిన సుమారు 100 మంది ప్రతినిధుల ప్రతినిధి బృందం శనివారం ఫ్రాన్స్ రాజధానిలోని ఈ చారిత్రక కట్టడాన్ని సందర్శించింది. వారు ఆ కట్టడం వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ విధుల్లో ఉన్న మహిళలను పక్కకు వెళ్లాల్సిందిగా కోరారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్కు, ఇరాన్కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































