భారతి: కూలి పనులు చేస్తూ కెమిస్ట్రీలో పీహెచ్డీ
అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని మారుమూలన ఉండే పల్లె నాగుల గుడ్డంలోని ఇరుకైన గదిలోనే కింద మట్టిపై కూర్చుని ఇన్నాళ్లూ చదువుకుంటూ వచ్చారు భారతి.
ఇప్పుడు పీహెచ్డీ అందుకుని తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. స్లిప్పర్స్ వేసుకుని వెళ్లి గవర్నర్ చేతులమీదుగా పీహెచ్డీ అందుకున్నారు భారతి.
ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోని ఆమె కుటుంబం ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సాకే భారతి గురించి మీడియాలో వార్తలు రావడంతో స్థానికులు, ఇతర నాయకులు వారికి అండగా ఉంటామని, ఆర్థిక సాయం అందిస్తామని వస్తున్నారు. పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు ఆమెను అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- సంక్షోభం నుంచి శ్రీలంక నిజంగానే కోలుకుందా?
- అమీనా: నెల్సన్ మండేలా మనసుపడ్డ ఈ భారత సంతతి మహిళ ఆయన ప్రేమను ఎందుకు తిరస్కరించారు?
- ఇరాన్ : మళ్లీ వీధుల్లోకి మొరాలిటీ పోలీసులు, హిజాబ్ ధరించకుంటే విచారణ
- నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్’కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- బెంగళూరు సమావేశం: విపక్షాల్లో ఇన్ని సమస్యలుంటే మోదీని ఎదుర్కోవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











