మహారాష్ట్ర: చెరకు కూలీలు, చందాలు వేసుకుని స్కూల్ కట్టుకున్నారు...

మహారాష్ట్రలోని పోఖరే గ్రామంలో స్కూలు అధ్వాన్న స్థితికి చేరుకోవడంతో, ఆ ఊరిలో గ్రామస్తులే అంతా కలసి స్కూలు నిర్మించారు.

ఇందులో విశేషం ఏంటంటే... ఆ ఊరిలో అంతా రోజు కూలీలే. వారిలో 70 శాతం మంది చెరకు పంట కోయడానికి వెళ్లే కూలీలే.

స్థానిక అధికారులు రెండు నెలల క్రితం ఈ స్కూలును చూడ్డానికి వచ్చారు. మిగతా పనులు పూర్తిచేయడానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

స్కూలు పూర్తి చేయడానికి వాళ్లు ఎలా విరాళాలు వేసుకున్నారు, ఎలా నిర్మించారు...ఈ వీడియో కథనంలో చూడండి.

చెరకు కూలీలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)