తిరుమల: ఆర్గానిక్ లడ్డూ అంటే ఏంటి?
తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు రసాయనాలు వాడకుండా పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతో తయారైన లడ్డూ, అన్న ప్రసాదాలను అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
తమతోపాటూ రాష్ట్రంలోని మరికొన్ని ప్రధాన ఆలయాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించేలా తిరుమల తిరుపతి దేవస్థానాలు చొరవ తీసుకుంటున్నాయి.
సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు రైతులతో ఒప్పందాలు చేసుకుని, వారితో సమావేశాలు నిర్వహించి అవగాహన కూడా కల్పిస్తోంది.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఫొటో సోర్స్, TTD
ఇవి కూడా చదవండి:
- నళిని ఇంటర్వ్యూ : నా కళ్ల ముందే నన్ను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేశారు
- రవీంద్ర జడేజా: ‘టీమిండియా క్రికెటర్ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చా?’
- జాక్వలిన్ ఫెర్నాండేజ్: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ‘మోసపోయిందా’ లేక ‘మోసపోయినట్లు నటించిందా’
- జీ20: షీ జిన్పింగ్ను చూడగానే లేచి వెళ్లి చేతులు కలిపిన మోదీ... ప్రతిపక్షాల విమర్శలు
- 21 ఏళ్లకే పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన యువతి.. ఈ యంగెస్ట్ సర్పంచ్ లక్ష్యం ఏంటో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











