'నీళ్లలో ఉంటే వైకల్యాన్ని మర్చిపోతాను'

జెండి బంగబీన్ ఇండోనేసియాకు చెందిన పారా స్విమ్మర్. ఈ నెల 6 నుంచి 13 వరకు ఇండోనేసియా రాజధాని జకర్తాలో నిర్వహిస్తున్న ఆసియన్ పారా గేమ్స్ లోసత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన జెండీ.. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో స్విమ్మింగ్లో పతకాల పంట పండిస్తున్నాడు.
ఇప్పటికే ఏసియాన్ గేమ్స్లో 5 బంగారు పతకాలు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు.
నీళ్లలో దిగితే తనకు వైకల్యం ఉన్నట్లు అనిపించదని చెబుతోన్న జెండి.. 2020లో టోక్యోలో జరిగే పారాలింపిక్స్లో బంగారు పతకమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- భార్యపై భర్త రేప్ గురించి ఎందుకింత గొడవ
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- అమెరికాలో సెక్స్ రాకెట్.. టాలీవుడ్పై నీలి నీడలు
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు: రేణూ దేశాయ్
- 'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం
- 'భవిష్యత్తు ఉండాలంటే నిర్మాతలతో, దర్శకులతో పడుకోక తప్పదన్నారు'
- బ్రిటన్లో టీనేజర్లలో గర్భధారణ తగ్గడానికి కారణాలివేనా
- మీకున్న ప్రైవసీ ఎంత? మీ వ్యక్తిగత సమాచారం ఎంత భద్రం?
- అమిత్ షా జాబు.. చంద్రబాబు జవాబు
- చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





