ఇండోనేసియాలో సునామీ విధ్వంసం.. డ్రోన్లో చిత్రీకరించిన దృశ్యాలు

ఇండోనేసియాను శుక్రవారం కుదిపేసిన భూకంపం, ఆ తరువాత విరుచుకుపడిన సునామీ సృష్టించిన విధ్వంసలో వేలమంది మరణించారు.
వందలాది మంది ఆచూకీ తెలియకుండా పోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ ప్రజలు భారీ సంఖ్యలో చనిపోయిన వాస్తవం వెలుగులోకి వస్తోంది.
సులవేసి ద్వీపంలో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల పాలూ ప్రాంతాన్ని సునామీ ముంచెత్తింది. తీరంలోని నివాసాలు సునామీ విధ్వంసానికి తుడిచిపెట్టుకపోయాయి.
అనేక మంది తమ ఆప్తులను కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సునామీ తన భార్యను లాక్కెళ్లిపోయిందని, ఆమె ఆచూకీ ఇప్పటికీ దొరకడం లేదని పాలూకి చెందిన వ్యక్తి ఒకరు బీబీసీకి చెప్పారు.
సునామీ తర్వాత తన సోదరుడు కనిపించకుండా పోయారని ఓ యువతి బీబీసీకి తెలిపారు. రాత్రంతా వేచి చూసినా ఆచూకీ దొరకలేదు. అతని కోసం వెతుకుతూనే ఉంటాం అని చెప్పారు.
మరిన్ని వివరాలు పై వీడియోలో..
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- భార్యపై భర్త రేప్ గురించి ఎందుకింత గొడవ
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- అమెరికాలో సెక్స్ రాకెట్.. టాలీవుడ్పై నీలి నీడలు
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు: రేణూ దేశాయ్
- 'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం
- 'భవిష్యత్తు ఉండాలంటే నిర్మాతలతో, దర్శకులతో పడుకోక తప్పదన్నారు'
- బ్రిటన్లో టీనేజర్లలో గర్భధారణ తగ్గడానికి కారణాలివేనా
- మీకున్న ప్రైవసీ ఎంత? మీ వ్యక్తిగత సమాచారం ఎంత భద్రం?
- అమిత్ షా జాబు.. చంద్రబాబు జవాబు
- చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





