ఎన్డీయే, ఇండియా: దేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల పార్టీల పాత్రేమిటి
ప్రధాన రాజకీయ పక్షాలు సార్వత్రిక ఎన్నిలకు సిద్ధమైపోతున్నాయి.
అటు పాలక ఎన్డీయే కూటమి, ఇటు విపక్ష ‘ఇండియా’ కూటమి రెండూ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాయి.
26 ప్రతిపక్షాలు కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసి ఎన్నికలకు సిద్ధమవుతుండగా పాలక ఎన్డీయే కూటమి కొత్త పార్టీలను కలుపుకొంటూ ముందుకెళ్తోంది.
అయితే, తెలుగు రాష్ట్రాలలోని పార్టీల స్టాండ్ ఏమిటి? ఎవరు ఎవరితో ఉన్నారు.. ఎవరికి దగ్గరగా ఉన్నారు? ఎవరి వ్యూహం ఏమిటి?

ఇవి కూడా చదవండి:
- సంక్షోభం నుంచి శ్రీలంక నిజంగానే కోలుకుందా?
- అమీనా: నెల్సన్ మండేలా మనసుపడ్డ ఈ భారత సంతతి మహిళ ఆయన ప్రేమను ఎందుకు తిరస్కరించారు?
- ఇరాన్ : మళ్లీ వీధుల్లోకి మొరాలిటీ పోలీసులు, హిజాబ్ ధరించకుంటే విచారణ
- నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్’కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- బెంగళూరు సమావేశం: విపక్షాల్లో ఇన్ని సమస్యలుంటే మోదీని ఎదుర్కోవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











