రుషికొండ భవనాల లోపల ఏముంది?
“విదేశాల నుంచి దిగుమతి అయిన మార్బుల్స్, టైల్స్తో నిర్మించిన గదులు, దాదాపు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో బాత్రూంలు, భవనం లోపల విలాసవంతమైన నడకదారులు, ఖరీదైన షాండ్లియర్లు, 400 మంది ఒకేసారి సమావేశమయ్యేలా మీటింగ్ రూమ్స్, భవనాల బయట ఎటుచూసినా పచ్చదనం, భవనాల లోపల నుంచి ఎటు చూసినా సముద్రం కనిపించేలా నిర్మాణం’’
ఈ వర్ణనంతా విశాఖ రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు, అందులోని హంగులు, సదుపాయాల గురించే.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో టీడీపీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. రుషికొండపై భవనాల్లో ఏముందో మీడియాకు చూపించారు.
గత మూడేళ్లుగా రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలు ఎందుకో తెలియనివ్వలేదు. అసలు అందులో ఏం నిర్మిస్తున్నారో చెప్పలేదు అని టీడీపీ నేతలు ఆరోపించారు.
ఇంతకీ రుషికొండపై భవనాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











