శ్రీకాకుళం మత్స్యకారులు పాక్ కోస్ట్గార్డుకు చిక్కినప్పుడు ఏం జరిగిందంటే..?
శ్రీకాకుళం మత్స్యకారులు పాక్ కోస్ట్గార్డుకు చిక్కినప్పుడు ఏం జరిగిందంటే..?
పాకిస్తాన్ కోస్ట్గార్డుకు చిక్కినప్పుడు శ్రీకాకుళం జిల్లా కె. మత్స్యలేశం గ్రామ మత్స్యకారులకు ఎదురైన పరిస్థితి ఇది.
గుజరాత్ తీరంలో చేపల వేట కోసం వెళ్లిన 14 మంది మత్స్యకారులను తమ జలాల్లోకి ప్రవేశించారంటూ 2018 నవంబర్ 27న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసింది.
ఇప్పుడు వీళ్ల కథ సినిమాగా రాబోతుంది. అప్పుడు చేపల వేట చేస్తుండగా ఏం జరిగిందో మత్య్సకారులు వివరించారు.

ఇవి కూడా చదవండి:
- ఇస్రోకు శ్రీహరికోట కంటే కులశేఖర పట్నంతోనే ఎక్కువ ఉపయోగమా, ఎందుకు?
- అసెంబ్లీలో జయలలిత చీర లాగారా? ఆ రోజు అసలేం జరిగింది?
- గోదావరి లంకలు: వరద వస్తే వెళ్లడం, తగ్గితే రావడం...తరతరాలుగా ఇక్కడ ఇదే జీవితం, ఎందుకిలా?
- అఫ్గానిస్తాన్: ‘తిండి కోసం పాప ఉయ్యాల అమ్మేశా. ఏ దారి లేకపోతే నా పిల్లల్నీ అమ్ముకోవాల్సిందే’
- విద్యా లక్ష్మి: చదువుకునేందుకు సులువుగా రుణాలిచ్చే ఈ పోర్టల్ గురించి తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









