పార్వతీపురం: ఫిట్స్ వచ్చిన కూతురిని రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి నది దాటిన తల్లిదండ్రులు
అనారోగ్యానికి గురైన ఏడేళ్ల కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లేడానికి తల్లిదండ్రులు పడిన కష్టం ఇది.
ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం జిల్లా రెబ్బ గ్రామానికి చెందిన ఏడేళ్ల మరియమ్మకు ఫిట్స్ రావడంతో..
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాగావళి నదిలో ప్రమాదకరంగా వెదురుకర్రలపై తీసుకెళ్లాల్సి వచ్చింది ఆమెను.
రెబ్బ గ్రామం నుంచి 20 కి.మీ. దూరంలోని ఒడిశాలోని రాయగడ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వీరు ప్రమాదానికి ఎదురీదాల్సి వచ్చింది.
అప్పటికప్పుడు వెదురు కర్రలను తెప్పలా కట్టి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని రోగితో కలిసి దాటారు.
శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:
- ‘వర్జిన్ కాదు, అందగత్తె, వయసు 12 ఏళ్లు'- ఇస్లామిక్ స్టేట్ యాజిదీ అమ్మాయిలను అమ్మకానికి పెట్టిందిలా...
- బిహార్లోని ఈ రెడ్ లైట్ ఏరియా ఎందుకు వార్తల్లోకెక్కింది?
- ‘నా కోరిక తీర్చకపోతే నీ భర్తను ఉరేసి చంపుతామని ఆంధ్రా పోలీసులు బెదిరించారు’ - చిత్తూరు పోలీసులపై తమిళనాడు మహిళల తీవ్ర ఆరోపణ.. దర్యాప్తు జరుపుతున్నామన్న ఎస్పీ
- ‘మా నాన్న పుట్టింటికి తీసుకెళ్లి నాపై అత్యాచారం చేసేవాడు’.. భర్త సాయంతో తండ్రిపై ఫిర్యాదు చేసిన వివాహిత
- జపాన్: సైన్యంలో చేరిన తర్వాత ఆమె కలలు ఎలా చెదిరిపోయాయి, ఆ రోజు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











