ఒంటెద్దు పోకడలపై జనం తీర్పు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది.
తెలుగుదేశం కూటమి భారీ విజయం సాధించింది.
కేంద్రంలో ఇప్పటికీ ఎన్డీయే కూటమిదే విజయం.
కానీ ''ఎన్డీయే విజయం పరాజయంగా, ఇండియా కూటమి పరాజయం విజయంగా భావించే చిత్రమైన సన్నివేశం ఏర్పడింది'' అని దిల్లీలో ఒక టాక్ ఉంది. దానికి కారణాలు అనేకం.
మోదీ, షాలకు ఇది కాస్త కొత్త అనుభవం.
ఓటరు తీర్పును ఎలా చూడాలి? బీబీసీ తెలుగు ఎడిటర్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్లో..

ఇవి కూడా చదవండి:
- అగ్నిబాణ్: 3డీ ప్రింటర్తో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి రాకెట్ ప్రత్యేకత ఏంటి?
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- మియన్మార్: ‘టాటూ ఉందని చర్మం కోసేశారు.. దాహమేస్తుందంటే మూత్రం సీసాలిచ్చారు’
- ‘గాంధీ’ సినిమాకు ముందు ఆయన గురించి ప్రపంచానికి తెలియదా, మోదీ ఏమన్నారు?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











