తుర్కియే- సిరియా: భూకంప మృతుల సంఖ్య 50 వేలకు పైనే

వీడియో క్యాప్షన్, ఘటన జరిగి నెలరోజులైనా రోడ్లపైనే తలదాచుకుంటున్న లక్షల మంది నిరాశ్రయులు

తుర్కియే సిరియా భూకంపం సంభవించి నెలరోజులు గడుస్తున్నాయి.

ఈ విపత్తులో 50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

భారీ సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ఒక్క తుర్కీయేలోనే 15లక్షల మంది ప్రజలు ఎటూ వెళ్లలేక భూకంప ప్రభావిత ప్రాంతాలలోనే తలదాచుకుంటున్నారని యునైటెడ్ నేషన్స్ డవలప్‌మెంట్ ప్రోగ్రాం -UNDP అంచనా వేస్తోంది.

వాస్తవంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. బీబీసీ ప్రతినిధి ఆనా ఫాస్టర్ అందిస్తున్న కథనం.

తుర్కియే భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)