యుగాండ: ఫేస్బుక్, వాట్సప్ వాడితే ట్యాక్స్ కట్టాలి

ఫొటో సోర్స్, Getty Images
జీవితంలో ఫేస్బుక్, వాట్సప్, ట్విటర్ భాగమైపోయాయి. వాటిపై పన్ను విధించింది యుగాండ ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేసింది.
అసలు సోషల్ మీడియా యాప్స్ వినియోగంపై యుగాండ ఎందుకు పన్ను విధించాల్సి వచ్చింది.?
యువత గంటల తరబడి సోషల్ మీడియాలో తమ సమయాన్ని వృధా చేస్తోందని యుగాండ అధ్యక్షుడు అన్నారు.
అంతేకాదు, సోషల్ మీడియా వల్ల వదంతులు, పుకార్లు వ్యాపిస్తాయని, ఉత్పాదకత తగ్గుతుందని ఆయన అభిప్రాయం.
అందుకే ఆయన పట్టుబట్టి ఫేస్బుక్, వాట్సప్ వాడకంపై పన్ను విధిస్తూ చట్టం చేయించారు. ఇది ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చింది.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
యుగాండ పేద దేశం. ప్రతి ఐదుగురిలో ఒకరు దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారు.
ఇవి కూడా చదవండి
- దేశంలో 'వాట్సప్ హత్యలను' ఎవరు ఆపగలరు?
- ఫేస్బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు ఏం చెబుతున్నాయి?
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- #BBCSpecial : ప్లాస్టిక్ ఆవులు! ‘మారాల్సింది మనుషులే.. నోరులేని జీవాలు కాదు’
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
- #YouTubeStars: చెముడు హర్ష.. వైవా హర్షగా ఎలా మారారు?
- ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా? లేవా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









