వాట్సాప్ ప్రైవసీ పాలసీ: ఫిబ్రవరి 8 నుంచి అకౌంట్ల నిలిపివేత ఉండదు.. మూడు నెలల తర్వాతే కొత్త నిబంధనలు - News reel

ఫొటో సోర్స్, EPA
ఇటీవల తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీని మూడు నెలల తర్వాతే అమలు చేస్తామని వాట్సాప్ తెలిపింది.
ఈ ప్రైవసీ పాలసీపై వాట్సాప్ చాలా విమర్శలు ఎదుర్కొంటోంది. లక్షల మంది వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రాం లాంటి యాప్లకు మారినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వాట్సాప్ తాజా నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 8 నుంచి ఈ పాలసీని అమలు చేయాలని వాట్సాప్ తొలుత భావించింది. అయితే వినియోగదారుల వ్యక్తిగత గోప్యతా హక్కులను దీనిలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని వార్తలు వెల్లువెత్తాయి. దీంతో తమ కొత్త పాలసీతో వ్యక్తిగత గోప్యతా హక్కులపై ఎలాంటి ప్రభావమూ ఉండదని వాట్సాప్ తాజాగా వివరణ ఇచ్చింది.
‘‘కొత్త అప్డేట్ విషయంలో ప్రజల్లో చాలా సందేహాలున్నాయి. ముఖ్యంగా తప్పుదోవ పట్టించే వార్తలు ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి. అందుకే వాస్తవాలేమిటో ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నాం’’అని తమ వెబ్సైట్లో వాట్సాప్ రాసుకొచ్చింది. ఫిబ్రవరి 8 తర్వాత ఏ అకౌంట్లను నిలిపివేయబోమని స్పష్టతనిచ్చింది.
‘‘కొత్తగా తీసుకొస్తున్న మార్పులన్నీ మే నుంచే అమలులోకి వస్తాయి’’అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- కోవిన్ (Co-Win) యాప్: దీన్ని ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు? వ్యాక్సీన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- ట్రంప్ అభిశంసన: బైడెన్ మీద, అమెరికా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
- రాయల్ ఎన్ఫీల్డ్ బాటలో భారత్లోకి ‘బుల్లెట్’లా దూసుకొస్తున్న బ్రిటిష్ బైక్లు
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- ‘ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
- మిల్లీమీటరు పురుగు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)




