నీరవ్ మోదీ: లండన్లో అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీని లండన్లో అరెస్ట్ చేశారు.
భారత అధికారుల తరఫున నీరవ్ మోదీని అరెస్ట్ చేసినట్లు లండన్ పోలీసులు తెలిపారు.
నీరవ్ మోదీని హొల్బొర్న్లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను రేపు వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టులో హాజరుపరుస్తారు.
నీరవ్ మోదీని అప్పగించాలని గతంలో భారత ప్రభుత్వం బ్రిటన్ని కోరింది.
మరోవైపు నీరవ్ బెయిల్కు దరఖాస్తు చేసుకోగా దాన్ని కోర్టు తిరస్కరించింది.
ఈ నెల 29 వరకు పోలీసు కస్టడీ విధించింది.
ఇవి కూడా చదవండి:
- 'నీరవ్ మోదీ మమ్మల్ని మోసగించి మా భూములు లాక్కున్నాడు'
- "పీఎన్బీ కుంభకోణం మోదీ పాలనలో మొదటిదేమీ కాదు!"
- లాల్ బహదూర్ శాస్త్రి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కారు కొన్నప్పుడు ఏం జరిగిందంటే..
- ‘ఏపీ ప్రత్యేక హోదాను ఏ శక్తి అడ్డుకోలేదు’ -రాహుల్గాంధీ
- అన్నదాత సుఖీభవ పథకం: ఎవరు అర్హులు? కౌలు రైతుల్ని ఎలా గుర్తిస్తారు?
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా.. కేసీఆర్ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది?
- కనీస ఆదాయ పథకం మంచిదేనా, కాదా?
- రాజీవ్ గాంధీ 1971 యుద్ధంలో దేశం వదిలి పారిపోయారా
- పద్మాలక్ష్మి యూఎన్డీపీ 'గుడ్ విల్ అంబాసిడర్'గా ఏం చేస్తారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





