మసాయి ఒలింపిక్స్: సింహాలను వేటాడే వీరులు ఆడే ఆటలు

ఫొటో సోర్స్, Reuters
కెన్యాలో మసాయి ఒలింపిక్స్ క్రీడల్లో వందల మంది పాల్గొన్నారు.
మసాయి తెగకు సంబంధించి నిర్వహించే క్రీడలు ఇవి. తమ సంప్రదాయాల్లో భాగంగా సింహాన్ని వేటాడటం అనేది మసాయి తెగకు పరంపరగా వస్తోంది.
అయితే సింహాల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ‘మసాయి ఒలింపిక్స్’ను తీసుకొచ్చారు.
కిలిమంజారో పర్వత పాదాల వద్ద జరిగిన ఈ క్రీడల్లో వందల మంది పాల్గొన్నారు.
హై జంప్, అథ్లెటిక్స్, జావెలిన్ థ్రో వంటి ఆటల పోటీలు నిర్వహించారు.
మసాయి తెగలో వీరులుగా గుర్తింపు పొందాలంటే మగవారు సింహంతో పోరాడి దాన్ని చంపాల్సి ఉంటుంది.
ఆ తరువాతే వారిని ‘పరిపూర్ణ పురుషులు’గా ఆ తెగ భావిస్తుంది. ఇందుకోసం తరాలుగా సింహాలను వేటాడి చంపుతూ వస్తున్నారు.
కానీ ఇప్పుడు సింహాలను వేటాడటానికి బదులుగా ‘మసాయి ఒలిపింక్స్’ను పర్యావరణవేత్తలు తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, EPA
ఇది కూడా చదవండి:
- 974: ఏకంగా ఫుట్బాల్ స్టేడియాన్నే తరలించేస్తున్నారు
- డ్రైవర్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యారు
- ‘‘ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదు , అందుకే సొంతంగా రాజ్యం స్థాపించుకున్నా’’ అంటున్న కింగ్ పీటర్ ది ఫస్ట్ ఎవరు?
- పని కోసం ఖతార్ వెళ్తే తిరిగి రావడం కష్టమా, పని మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి
- మహిళల్లో హార్మోన్లు ఎందుకు గతి తప్పుతాయి, ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














