పంజాబ్: మద్యం ఫ్యాక్టరీ మూసివేతకు రైతుల ఆందోళన
దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలన్నీ చలితో వణికిపోతుంటే.. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో మాత్రం కొందరు గ్రామస్థులు భయంకరమైన చలిని లెక్కచేయకుండా వీధుల్లోకొచ్చారు.
ఓ మద్యం ఫ్యాక్టరీని అక్కడి నుంచి తొలగించాలనేది వారి డిమాండ్. ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే విషజలాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని వారంటున్నారు.
బీబీసీ ప్రతినిధి సరబ్జీత్ సింగ్ ధాలీవాల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:
- ఫిలిప్పీన్స్: కన్నబిడ్డలను రేప్ చేస్తూ వీడియో తీస్తున్న తల్లిదండ్రులు...డబ్బు కోసం దిగ్భ్రాంతిపరిచే దుర్మార్గాలు
- హైదరాబాద్: స్కూలు బాలికపై ఐదుగురు బాలుర అత్యాచారం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం - నిందితుల అరెస్ట్
- వరల్డ్ ఎయిడ్స్ డే : ‘పెప్’ చికిత్సతో ఈ వ్యాధిని దూరం చేయవచ్చా, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?
- శ్రద్ధ వాల్కర్, అఫ్తాబ్ పూనావాలా: ‘ఫ్రిడ్జ్ మర్డర్’ మీద వస్తున్న సంచలన వార్తల్లో నిజానిజాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











