తెలుగుదేశం పార్టీ: ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు వీరే.. తొలి జాబితాలో 126 పేర్లు ఖరారు

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, TDP

తెలుగు దేశం పార్టీ 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం (మార్చి 14) రాత్రి మీడియాకు విడుదల చేశారు.

ఆంధప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. టీడీపీ ప్రస్తుతానికి 126 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 49 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

**నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి శనివారం నాడు (16.03.2019) వైసీపీలో చేరారు. తదుపరి మార్పులకు అనుగుణంగా ఈ జాబితా అప్‌డేట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)