యుద్ధక్షేత్రంలోని దోన్యస్క్ ప్రాంతానికి తిరిగి వస్తున్న యుక్రేనియన్లు
తిరిగి రావడం ప్రాణాలకు ప్రమాదం అని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వేల మంది యుక్రేనియిన్లు యుద్ధక్షేత్రంలోని తమ సొంత ప్రాంతాలకు వస్తున్నారు.
ఇప్పటి వరకూ 60 లక్షల మంది తిరిగొచ్చారని, కోటి 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. యుద్ధం జరుగుతున్న యుక్రేనియన్లు ఎందుకు తిరిగొస్తున్నారనే దానిపై బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్ హౌస్ తూర్పు యుక్రెయిన్ పట్టణమైన పోక్రోవ్స్క్కు సందర్శించారు.

ఫొటో సోర్స్, BBC/HANNA CHORNOUS
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











