యుక్రెయిన్: వేల సంఖ్యలో డ్రోన్లు కొనుగోలు... కీయెవ్ శివార్లలో పైలట్ శిక్షణ
యుక్రెయిన్: వేల సంఖ్యలో డ్రోన్లు కొనుగోలు... కీయెవ్ శివార్లలో పైలట్ శిక్షణ
యుద్ధరంగంలో డ్రోన్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సొంతంగా డ్రోన్స్ ఉత్పత్తిని పెంచింది యుక్రెయిన్. ఈ దేశం ఇప్పటికి 3300కు పైగా డ్రోన్లు కోనుగోలు చేసింది.
అంతేకాదు, యుక్రెయిన్కు ప్రపంచ దేశాల నుంచి డ్రోన్లు విరాళాలుగా కూడా అందుతున్నాయి. కొన్నింటిని జనాలు నేరుగా పోస్ట్ ద్వారా పంపించారు.
అదే సమయంలో, రష్యన్ భూభాగంలో డ్రోన్ల ద్వారా దాడులకు పాల్పడుతోందనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటోంది యుక్రెయిన్.
బీబీసీ ప్రతినిధి జో టైడీ డ్రోన్ యుక్రెయిన్లో పైలట్లుగా శిక్షణ పొందుతున్న కొందరిని కలిశారు. బీబీసీ స్పెషల్ స్టోరీ.

ఇవి కూడా చదవండి:
- ఆనంద్ మోహన్ సింగ్: తెలుగు ఐఏఎస్ అధికారి హత్య కేసులో నేరస్థుడిని ఎందుకు విడుదల చేస్తున్నారు?
- స్వర్గానికి వెళ్లడానికి ఆకలితో చావాలని చెబితే దాదాపు 100 మంది ప్రాణాలు తీసుకున్నారు... ఆ అడవిలోని రహస్య ప్రదేశంలో ఏం జరుగుతోంది?
- నరేంద్ర మోదీ- సత్యపాల్ మలిక్: రిలయన్స్ కాంట్రాక్ట్ను ఈ మాజీ గవర్నర్ అప్పట్లో ఎందుకు రద్దు చేశారు?
- మూల కణాల మార్పిడి: క్యాన్సర్తోపాటు హెచ్ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ
- 'చివరి లాటరీ టికెట్'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



