గాజాలో జీవితం: ఇళ్లు ధ్వంసమై చెత్తకుప్పల పక్కనే జీవిస్తున్నారు
గాజాలో యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 330 వేల టన్నుల చెత్త పేరుకుపోయింది.
ఇజ్రాయెల్ దాడులతో ప్రజలు చెత్తకుప్పలుండే ప్రాంతాలకు పారిపోతున్నారు.
దుర్వాసనల మధ్యే బతుకుతున్నారు. బీబీసీ ప్రతినిధి యోలండ్ నెల్ అందిస్తోన్న కథనం.
ఇవి కూడా చదవండి:
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











