PM E-DRIVE: ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్ల కొనుగోలు కోసం సబ్సిడీ ఎంత వస్తుంది? విమర్శలేంటి?
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. అదే పీఎం ఈ-డ్రైవ్.
ఈ పథకం కింద ప్రధానంగా ఎలక్ట్రిక్ టూవీలర్లు, ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు కొనుగోలు చేసే వారికి రాయితీ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
2024 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. ఈ స్కీమ్ ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, విమర్శలేంటి...ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











