తిరుపతిలో పందుల బెడద.. స్థానికులకు అంతుచిక్కని జ్వరాలు
తిరుపతిలో పందుల బెడద.. స్థానికులకు అంతుచిక్కని జ్వరాలు
స్మార్ట్ సిటీ, టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో పందుల బెడద ఎక్కువగా ఉందనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి.
కొన్ని కాలనీల్లో పందులు 24 గంటలూ ఉంటున్నాయని, వాటికి భయపడి ఇళ్లలో తలుపులు వేసుకుని ఉండాల్సివస్తోందని స్థానికులు చెబుతున్నారు.

వీటి కారణంగా జనాలకు అంతు చిక్కని, అంతు పట్టని వింత జ్వరాలు వస్తున్నాయి. ఆ జ్వరాలు తగ్గడం లేదు. అవి టైఫాయిడ్ మలేలియా, జాండీస్ లాగా కనిపిస్తున్నాయి. కొంత మందికి వాంతులు విరోచనాలతో బీపీ తగ్గిపోతోంది. దీనిపై గ్రౌండ్ రిపోర్టు.
ఇవి కూడా చదవండి
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









