ఆ రెస్టారెంట్లో వెయిటర్లు వినలేరు, మాట్లాడలేరు

ఏదైనా రెస్టారెంటుకు వెళ్లాక చాలా మంది ‘వెయిటర్’ అని పిలుస్తారు. అది విన్న వెయిటర్ టేబుల్ వద్దకు వస్తారు. కానీ ఈ రెస్టారెంటులో వెయిటర్లకు వినబడదు. వాళ్లు మాట్లాడలేరు కూడా. ఎందుకంటే ఈ రెస్టారెంటులో వెయిటర్లంతా బధిరులే!
ఏరి కోరి ఆ రెస్టారెంటు యాజమాన్యం వీరికి ఉద్యోగాలిచ్చింది. అది దిల్లీ లోని ‘ఎకోస్’ రెస్టారెంట్. అక్కడ వెయిటర్లను పిలవాలంటే బెల్ మోగించాలి. టేబుల్ వద్దకు వచ్చిన వెయిటర్కు కోడ్ ల్యాంగ్వేజ్లో ఆర్డర్ ఇవ్వాలి.
ఆ రెస్టారెంట్ గురించి మరిన్ని విశేషాలను పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
- హాజీపూర్ బాలికల హత్యలు: ‘ముందు ఊపిరాడకుండా చేస్తాడు.. చనిపోయాక రేప్ చేస్తాడు’
- మహారాష్ట్రలో పోలీసు కాన్వాయ్పై మావోయిస్టుల దాడి: 16 మంది మృతి
- హనుమంతుడిని, మహిళలను కన్హయ్య కుమార్ అవమానించారా
- ‘ఇండోనేసియా దేశ రాజధానిని మారుస్తున్నారు’
- తెగిపోయిన చేతిని సంచిలో వేసుకుని హాస్పిటల్కు వెళ్లాడు..
- ‘బంగాళాదుంపలు’ పండించారని భారతీయ రైతులపై కోట్ల రూపాయల దావా వేసిన ‘లేస్’
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- ఒకప్పటి బార్ డ్యాన్సర్ల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి
- సీసీఎంబీ పరిశోధన: బ్యాక్టీరియా అసలు పెరగకుండా, పెద్దవి కాకుండా అదుపుచేసే దిశగా ముందడుగు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





