వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ: లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

వైసీపీ లోక్ సభ అభ్యర్థుల జాబితా

ఫొటో సోర్స్, DL Narasimha

2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. తొలి జాబితాలో మొత్తం 9 మంది పేర్లు ప్రకటించగా, మిగిలిన పేర్లను రెండో జాబితాలో ఇడుపులపాయలో వెల్లడించారు.

25 లోక్‌సభ సీట్లలో ఐదు రిజర్వేషన్లకు పోగా, మిగిలిన 20 లోక్‌సభ స్థానాల్లో ఏడు సీట్లను బీసీలకు కేటాయించినట్లు జగన్ తెలిపారు.

వైసీపీ లోక్‌సభ అభ్యర్థులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)