వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల

ఫొటో సోర్స్, DL Narasimha
2019 లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. తొలి జాబితాలో మొత్తం 9 మంది పేర్లు ప్రకటించగా, మిగిలిన పేర్లను రెండో జాబితాలో ఇడుపులపాయలో వెల్లడించారు.
25 లోక్సభ సీట్లలో ఐదు రిజర్వేషన్లకు పోగా, మిగిలిన 20 లోక్సభ స్థానాల్లో ఏడు సీట్లను బీసీలకు కేటాయించినట్లు జగన్ తెలిపారు.
వైసీపీ లోక్సభ అభ్యర్థులు
ఇవి కూడా చదవండి:
- టీడీపీ తొలి జాబితా: అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు వీరే
- జనసేన పార్టీ అభ్యర్థులు వీరే
- పవన్ కల్యాణ్: జనసేన మేనిఫెస్టో ఇదే
- నిన్న ఒక పార్టీ.. నేడు మరో పార్టీ – ఏపీలో రంగులు మారుతున్న కండువాలు
- సిత్రాలు సూడరో: "జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు.. కాబోయే ముఖ్యమంత్రి జగనే"
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





