కవ్వాల్ పులుల అభయారణ్యంలో అడవి జంతువులతో ఉప్పు తినిపిస్తున్నారు
కవ్వాల్ పులుల అభయారణ్యంలో అడవి జంతువులతో ఉప్పు తినిపిస్తున్నారు
తెలంగాణలోని కవ్వాల్ పులుల అభయారణ్యం ఇది. ఫారెస్ట్ సిబ్బంది ప్రతి ఏడాది ఇక్కడ మట్టి, ఉప్పుతో ఇలా కుప్పలు ఏర్పాటు చేస్తారు.
అడవిలో ఇలా ఉప్పు కుప్పలు ఎందుకు ఏర్పాటు చేస్తుంటారో అధికారులు చెప్పారు.
జంతువుల నాలుకపైన పెరిగే ముల్లు లాంటి వాటిని తొలగించడంలోనూ ఈ ఉప్పు కుప్పలు సహాయపడతాయంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- ఓలా, ఉబర్: రైడ్ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్ను చైనా ఒప్పిస్తుందా? భారత్లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









