సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ వివరాలివీ..
సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ వివరాలివీ..
సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు మిగతా రైళ్లకు 12 నుంచి 12.30 గంటలు పడుతుండగా.. వందే భారత్ ఎక్స్ప్రెస్తో ప్రయాణ సమయం 8.30 గంటలకు తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రైలులో ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్లు ఉన్నాయి. ఇది 78 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
ఈ రైలు సమయాలు, ఛార్జీల వివరాలపై బీబీసీ కథనం..
ఇవి కూడా చదవండి:
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- అల్-అక్సా మసీదు: ఇక్కడ మేకను బలి ఇవ్వడం గురించి రెండు మతాల మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతోంది
- ‘‘యుక్రెయిన్, రష్యాల యుద్ధాన్ని ఆపడానికి సాయం చేయండి’’ జిన్పింగ్కు ఫ్రెంచ్ అధ్యక్షుడి వినతి
- కేరళ ఆదివాసీ యువకుడి హత్య కేసులో 5ఏళ్ల తరువాత తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









