విశాఖపట్నం: ‘యోగాంధ్ర’ 11 ఫోటోలలో

ఫొటో సోర్స్, I&PR
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో 3 లక్షల మందికి పైగా యోగా చేశారు. విశాఖ తీరంలో పరిచిన పచ్చటి తివాచీలపై వీరంతా 45 నిమిషాలపాటు యోగాసనాలు వేశారు.
పక్కనే సముద్రంలో భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలపై కూడా యోగాసనాలు వేశారు.
యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్ప్ థీమ్తో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని ప్రధాని మోదీ అన్నారు.
అనంతరం అందరితో కలిసి నరేంద్ర మోదీ కూడా యోగాసనాలు వేశారు.

ఫొటో సోర్స్, I&PR


ఫొటో సోర్స్, EasternNavalCommand/X

ఫొటో సోర్స్, I&PR

ఫొటో సోర్స్, I&PR

ఫొటో సోర్స్, EasternNavalCommand/X

ఫొటో సోర్స్, I&PR

ఫొటో సోర్స్, I&PR

ఫొటో సోర్స్, I& PR

ఫొటో సోర్స్, I& PR

ఫొటో సోర్స్, I& PR
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










