గడ్చిరోలి అడవుల్లో గాంధేయ మార్గంలో సాగుతున్న నిశ్శబ్ద విప్లవం
గడ్చిరోలి అడవుల్లో గాంధేయ మార్గంలో సాగుతున్న నిశ్శబ్ద విప్లవం
ఓ మహిళ ఇల్లు దాటి బయట ప్రజలతో కలిసి పనిచేస్తుంటే పురుషాధిక్యత సమాజం దానిని అంగీకరించదు. అయితే కుమారిబాయి జమ్కాతన్ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారు. స్వయం సహాయక బృందాలతో అద్భుతాలు సృష్టించారు.

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మూడు దశాబ్దాలుగా ఈ నిశబ్ద విప్లవం కొనసాగుతోంది. ఇది అక్కడున్న వైద్య వ్యవస్థలో మౌలిక వసతుల్ని అభివృద్ధి చెయ్యడమే కాకుండా... ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచింది.
విలాస వంతమైన జీవితాన్ని వదిలేసి గాంధేయ మార్గాన్ని అనుసరించి.. ఈ అడవుల్లో విప్లవాన్ని కొనసాగిస్తున్న జంట కథ ఇది.
ఇవి కూడా చదవండి:
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది
- అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
- నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి... నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
- దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









