శ్రీలంక: ఆర్థిక సంక్షోభంతో ఎగసిన నిరసనలకు ఏడాది... ఇప్పుడు జనజీవనం ఎలా ఉంది?
శ్రీలంక: ఆర్థిక సంక్షోభంతో ఎగసిన నిరసనలకు ఏడాది... ఇప్పుడు జనజీవనం ఎలా ఉంది?
మండిపోతున్న ధరలకు, పెరుగుతున్న పేదరికానికి వ్యతిరేకంగా... అధికారంలో ఉన్న పెద్దలు గద్దె దిగిపోవాలన్న డిమాండ్లతో శ్రీలంకలో గతేడాది భారీ స్థాయిలో ప్రజా ప్రదర్శనలు జరిగాయి.
నిరసనల ధాటికి దేశాధ్యక్షుడు పదవిలోంచి తప్పుకోవడమే కాకుండా, దేశం వదలి పారిపోయారు.
మరి ఏడాది గడిచాక దేశంలో శాంతి అయితే నెలకొంది కానీ పరిస్థితులు చక్కబడ్డట్టేనా? నిరుడు ఇదే సమయంలో ఎన్నో కష్టాలు భరించిన ప్రజలు ఇప్పుడెలా జీవిస్తున్నారు? శ్రీలంక నుంచి బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అందించిన గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:
- థ్రెడ్స్ యాప్ ఎలా పనిచేస్తుంది.. ఇప్పటికే కోటి మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్న ఈ యాప్లో ఫీచర్స్ ఏమిటి
- ట్విటర్ Vs. థ్రెడ్స్: ఎలాన్ మస్క్ ట్రిక్స్ ఎందుకు పారడం లేదు... మెటా యజమాని జుకర్బర్గ్ కొత్త యాప్తో పోటీ ఎలా ఉండబోతోంది?
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల వివాహాల కేసు జడ్జిలకు పరీక్షగా మారిందా?
- టెక్నాలజీ మ్యారేజేస్: భాగస్వామి హృదయ స్పందనను తెలిపే ఉంగరాలు, లాకెట్ల కథ ఏంటి?
- ప్రేమలో విడిపోతే గుండెపోటు వచ్చినట్లు ఎందుకు అనిపిస్తుంది, ఆ బాధలో గుండెకు ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









