ఈ గులాబీ రంగు సరస్సు పచ్చగా ఎందుకు మారింది?
ఈ గులాబీ రంగు సరస్సు పచ్చగా ఎందుకు మారింది?
పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్లోని ప్రఖ్యాత పింక్ లేక్ ఇప్పుడు వెలవెలబోతోంది.
స్థానికంగా లాక్ రోజ్ అని పిలిచే ఈ సరస్సు ఒకప్పుడు టూరిస్టులతో కళకళలాడుతూ ఉండేది.
దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కూడా త్రుటిలో తప్పిపోయింది.
గత ఏడాది వచ్చిన భారీ వరదతో ఇందులోని నీరంతా తన ఆకర్షణీయమైన గులాబీ రంగును కోల్పోయింది.
దాంతో ఈ సరస్సును చూడ్డానికి వచ్చే టూరిస్టులతోనే జీవనోపాధిని పొందే 3 వేల మంది ప్రజలు ఇప్పుడు కష్టాల్లో పడ్డారు.
బీబీసీ ప్రతినిధి సొరాయా అలీ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









