బాలాసోర్ రైలు ప్రమాదం: ‘తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లాడు ఏడ్చిఏడ్చి ప్రాణాలొదిలాడు’
కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కలవరపరిచే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ప్రమాదం జరిగిన తర్వాత బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఈ బోగీల కింద చిక్కుకున్న కొందరు ప్రయాణికులు ప్రాణాలు విడిచారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం...

ఇవి కూడా చదవండి:
- కోరమండల్ ఎక్స్ప్రెస్: ఒడిశా రైలు ప్రమాదంలో 238కి పెరిగిన మృతుల సంఖ్య - ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే
- కోరమండల్ ఎక్స్ప్రెస్: ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే...
- స్లీపర్ క్లాస్: ఎస్ 1 నుంచి ఎస్ 12 వరకు బోగీలు ఇక గతమేనా? రైల్వే శాఖ ఏం చేస్తోంది?
- కోచి - నరేంద్ర మోదీ: వాటర్ మెట్రో అంటే ఏంటి? ఏం సౌకర్యాలు ఉంటాయి? టికెట్ ఎంత?
- ఒహాయో కెమికల్ గూడ్స్ యాక్సిడెంట్: ఇది మరో చెర్నోబిల్ అని స్థానికులు ఎందుకు అంటున్నారు
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





