కేఎల్ రాహుల్: ఈ టీమిండియా ఓపెనర్పై ఎందుకింత ట్రోలింగ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి తరువాత సోషల్ మీడియా వేదికగా అభిమానుల ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
ఫైనల్కు ప్రవేశమార్గమైన ఈ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని వారి సోషల్ మీడియా పోస్టులే చెబుతున్నాయి.
అయితే, ఈ ఓటమికి అనేక కారణాలున్నప్పటికీ ఓపెనర్ కేఎల్ రాహుల్ను టీమిండియా అభిమానులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇంగ్లండ్తో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు రాహుల్ రెండు అర్ధ సెంచరీలో చేసినప్పటికీ ఈ మ్యాచ్లో 5 పరుగులే చేయడంతో అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ ఆటపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.
ఈ టీ20 ప్రపంచకప్లో రాహుల్ పాకిస్తాన్పై 4 పరుగులు, నెదర్లాండ్స్పై 9, దక్షిణాఫ్రికాపై 9 పరుగులు చేశాడు.
ఆ తరువాత బంగ్లాదేశ్తో మ్యాచ్లో 50, జింబాబ్వే మ్యాచ్లో 51 చేయడంతో రాహుల్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడంటూ అభిమానులు ఆయనపై ఆశలు పెంచుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కానీ, గురువారం ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మరోసారి విఫలం కావడంతో గత రెండు మ్యాచులలో ఆయన ప్రదర్శనను అభిమానులు మర్చిపోయి మరీ ట్రోల్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
పైగా ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లు విఫలం కాగా ఇంగ్లండ్ ఓపెనర్లు భారత బౌలర్లపై ఇన్నింగ్స్ అంతా పైచేయి సాధించారు.
168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లకే ఛేదించిందంటే ఆ జట్టు ఓపెనర్లు ఎలాఆడారా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దీంతో భారత బౌలర్లు కూడా అభిమానుల నుంచి, మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఇంగ్లండ్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీయడానికి భారత కెప్టెన్ ఏకంగా ఆరుగురితో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది.
పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా భారత బౌలర్లపై విమర్శలు చేశారు.
భయ్యా అంటూనే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారా అంటూ ఎద్దేవా చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ మినహా ఈ మ్యాచ్లో మిగతా అందరు బౌలర్ల ఎకానమీ రేటు 10కిపైనే ఉంది.
అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 7.5 ఎకానమీ రేట్తో 30 పరుగులు ఇవ్వగా అర్షదీప్ సింగ్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు ఇచ్చాడు. అర్షదీప్ ఎకానమీ రేట్ కూడా 7.5 ఉంది.
ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లలో 12.5 ఎకానమీ రేటుతో 25 పరుగులు ఇచ్చుకోగా షమీ 3 ఓవర్లు బౌలింగ్ చేసి 13 ఎకానమీ రేటుతో 39 పరుగులు ఇచ్చుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
బ్యాట్తో ఇంగ్లండ్ జట్టుపై పైచేయి సాధించిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో మాత్రం నిరాశపరిచాడు. 3 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు. ఆయన ఎకానమీ రేట్ 11.33. ఇక రవిచంద్రన్ అశ్విన్ 2 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చాడు. అశ్విన్ బౌలింగ్ ఎకానమీ 13.5.
ఆరుగురు భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్కు విజయం అందించడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఫలితమే సోషల్ మీడియాలో ట్రోలింగ్.
ఇవి కూడా చదవండి:
- అదా శర్మ బురఖాతో నటించిన సినిమాపై కేరళలో వివాదం ఎందుకు?
- ‘ఇండియా 2022లో న్యాయం ఇలా ఉంటుంది’ – రేప్ కేసులో మరణశిక్ష పడిన నిందితుల విడుదలపై దిగ్భ్రాంతి, ఆగ్రహం
- టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్: పాకిస్తాన్ 1992ను రిపీట్ చేస్తుందా, న్యూజీలాండ్ తొలి వరల్డ్ కప్ కల ఫలిస్తుందా?
- టీ20 వరల్డ్ కప్: భారత్, పాకిస్తాన్ ఫైనల్కు వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














