వికలాంగులైనా.. ఈ మహిళా క్రికెటర్లు బౌండరీలు బాదేస్తున్నారు
భారత్లో మహిళా క్రికెట్ కొత్త ఎత్తులకు చేరుకుంటోంది. కానీ, వికలాంగులైన మహిళలకు మాత్రం రాష్ట్ర స్థాయిలో జట్లు గానీ, ఆడడానికి మ్యాచ్ల నిర్వహణగానీ ఉండడం లేదు.
అయినా ఆ మహిళలు ఆత్మవిశ్వాసంతో క్రికెట్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును తెచ్చుకుంటున్నారు.
తస్నీమ్, లలిత దేశంలోని రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు. వీరిలో ఒకరేమో రోజూ క్రికెట్ చూస్తూ పెరిగితే, మరొకరికి అసలు ఆటలను చూసే అవకాశమే ఉండేది కాదు.
కానీ, ఈ రోజు వీరిద్దరూ రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్లేయర్లు. భారత తొలి వికలాంగ మహిళల క్రికెట్ జట్టుకు వారు ప్రాతినిధ్యం వహించారు.
క్రికెట్ మాత్రమే కాకుండా వారిద్దరిలో ఉన్న మరో ఉమ్మడి అంశం ఏంటంటే ఇద్దరూ పోలియో బాధితులు.
మహిళలకు కోసం ప్రత్యేకంగా చేపట్టిన ‘బీబీసీ షీ' ప్రాజెక్టులో భాగంగా ‘ద బ్రిడ్జ్’ మీడియా సంస్థతో కలిసి బీబీసీ ఈ కథనాన్ని మీ ముందుకు తెచ్చింది.

ఇవి కూాడా చదవండి:
- హైదరాబాద్ బిర్యానీ, పిస్తా హౌజ్ హలీమ్లను వందల కిలోమీటర్ల దూరం ఎందుకు పంపుతున్నారు?
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- స్వధార్ గృహ: గృహహింస, వరకట్నం, వేశ్యాగృహాల బాధిత మహిళలకు మూడేళ్ల వరకు ఉచిత భోజనం, వసతి.. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం పొందడం ఎలా
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- స్పేస్ఎక్స్: నింగిలోకి వెళ్లిన కొద్దిసేపటికే పేలిన 'స్టార్షిప్'.. ఎలాన్ మస్క్ ఏమన్నారు?









