షబ్నమ్: అండర్ 19 మహిళల ప్రపంచకప్ టోర్నీలో తెలుగమ్మాయి ప్రతిభ
అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ విజేతగా నిలిచిన మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలు ఎండీ షబ్నమ్.
విశాఖపట్నానికి చెందిన ఏండీ షబ్నమ్ ముందు బ్యాటింగ్ లో తన ప్రతిభ చూపాలని అనుకుంది. కానీ తర్వాత తన తండ్రి పోత్సాహంతో బౌలింగ్ ని ఎంచుకుంది. అదే ఆమెకు వరల్డ్ కప్ టీంలో సభ్యురాలుగా అవకాశాన్ని తెచ్చింది.
అండర్-19 మహిళ ప్రపంచకప్ టోర్నమెంట్ లో తొలి బాల్ వేసి ప్రారంభించారు షబ్నమ్.
షబ్నమ్ ప్రపంచకప్ ఆడినప్పటీ అనుభవాలు, సీనియర్ జట్టుకు ఆడటమే తన లక్ష్యమంటూ తన క్రికెట్ ప్రయాణాన్ని బీబీసీకి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ...
- అదానీ విల్మర్ గ్రూపు.. మీరు వాడే వంటనూనెలో మూడో వంతు అదానీ కంపెనీలదే
- రాణి రూపమతి: భర్తను ఓడించిన శత్రువును పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి విషం తాగిన రాణి
- వేలిముద్రలను సర్జరీతో మార్చవచ్చా.. పోలీసులనే ఆశ్చర్యపరిచిన వాస్తవాలు
- చాట్జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)