ప్రసవం తర్వాత మహిళల కుంగుబాటు లక్షణాలేంటి? ఎలా బయటపడాలి?
బిడ్డకు జన్మనివ్వడం.. ప్రతి మహిళకు ఓ మరుపురాని అనుభూతి. కానీ ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు కుంగుబాటుకు లోనవుతారు. సాధారణంగా ఈ పరిస్థితి మొదటి కాన్పు తర్వాత వస్తుంది. దీనినే ‘ప్రసవానంతర కుంగుబాటు’ అంటారు.
టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కూడా ఈ సమస్య ఎదుర్కొన్నారు. దాదాపు 20-70 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటారు.
కోపం, విసుగు, విచారం, ఆందోళన.. ఇవీ ప్రసవానంతర కుంగుబాటు లక్షణాలు. కొందరు మహిళల్లో తమను తాము హింసించుకునే లక్షణాన్ని కూడా వైద్యులు గమనించారు.
ఈ సమస్యకు మందులు ఉన్నాయా? ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి?.. పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- న్యూజిలాండ్: ప్రసవం కోసం సైకిలుపై ఆస్పత్రికి వెళ్లిన మంత్రి
- పుట్టిన మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే ఏమవుతుందంటే..
- తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- BBC Special: ఈ ఆవులను ఎవరు చంపుతున్నారు?
- షెడిట్ రన్: మహిళల్లో చైతన్యం కోసం స్పోర్ట్స్ బ్రాతో జాగింగ్
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు.. ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)





