సూడాన్ అంతర్యుద్ధం: సురక్షిత ప్రాంతాలకు చిన్నారుల తరలింపు
సూడాన్ అంతర్యుద్ధం: సురక్షిత ప్రాంతాలకు చిన్నారుల తరలింపు
సూడాన్ను అంతర్యుద్ధం వెంటాడుతోంది. యుద్ధం జరిగే ప్రాంతాల్లో చిక్కుకున్న చిన్నారులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
రాజధాని ఖర్టూమ్లోని మైగోమా అనాథాశ్రమంలో చిక్కుకుపోయిన 300 మంది పిల్లలను వారు దక్షిణ సూడాన్లోని వాద్ మదానికి తరలించారు. నైరోబీ నుంచి బీబీసీ అందిస్తున్న కథనం...

ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్: పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) తెస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైఎస్ జగన్... ఇప్పుడు జీపీఎస్ అంటున్నారేంటి?
- భారత్లో 10 కోట్ల మందికి మధుమేహం, 13 కోట్ల మందికి ప్రీడయాబెటిస్
- హైదరాబాద్: కలెక్షన్లు తక్కువ తెచ్చారని ఫ్లెక్సీలతో కండక్టర్ల పరువు తీసిన ఆర్టీసీ
- 'అప్పులు తీరేవరకు ఈ వృత్తి తప్పదు' - ఒక సెక్స్ వర్కర్ కథ
- ఫస్ట్ డే-ఫస్ట్ షో, ఏపీ ఫైబర్నెట్: కొత్త సినిమాలను నేరుగా ఇంట్లోనే రిలీజ్ రోజే చూసే సదుపాయం
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









