ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే లేవనెత్తుతున్న కచ్చతీవు కథేమిటి?

వీడియో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే లేవనెత్తుతున్న కచ్చతీవు కథ ఏమిటి?
ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే లేవనెత్తుతున్న కచ్చతీవు కథేమిటి?

ప్రధాని నరేంద్ర మోదీ రెండు నెలల్లో ఏడు సార్లు తమిళనాడుకు వెళ్లారు. కచ్చతీవు అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నారు.

ఒక చిన్న దీవిపై ఎందుకింత రచ్చ? ఏమిటి ఈ కచ్చతీవు కథ? దానికి అల్లుకుని ఉన్న ఎన్నికల కోణం ఏమిటి?

బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్‌’లో..

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)