సూరత్ ఆలయంలో నాలుగు తరాలుగా మహిళా పూజారులు
సూరత్ ఆలయంలో నాలుగు తరాలుగా మహిళా పూజారులు
దేవాలయాల్లో పూజారులుగా ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు. అయితే గుజరాత్లోని సూరత్ నగరంలో ఒక గుడిలో గత కొన్నేళ్లుగా మహిళా పూజారులే దర్శనమిస్తున్నారు.
సూరత్ నగరంలో ఉన్న ఓ శివాలయంలో రక్షా బేన్ గోస్వామి పూజారిగా పనిచేస్తున్నారు. గత 42 సంవత్సరాలుగా ఆమె ఈ పనిలో కొనసాగుతున్నారు.
కాటర్గాం ప్రాంతంలోని సోమనాథ్-కామనాథ్ మహాదేవ్ గుడిలో నాలుగు తరాలుగా మహిళలే పూజారులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీసి, సగం కాలిన వారి శరీరాలను బ్రిటిషర్లు నదిలోకి ఎందుకు విసిరేశారు?
- రష్యా - యుక్రెయిన్ యుద్ధం: చవకైన చమురు కొనుగోళ్లలో చైనాను భారత్ దాటేసిందా?
- సెంగోల్: పార్లమెంట్ కొత్త భవనంలో మోదీ ఆవిష్కరించనున్న ఈ బంగారు రాజదండం చరిత్ర ఏమిటి?
- శుభ్మన్ గిల్: సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీల తరువాత క్రికెట్ కింగ్ ఇతడేనా?
- వైరస్లే లేకుంటే మనిషి మనుగడ ఇలా ఉండేది కాదా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








