ఆంధ్రప్రదేశ్: బూతులు తిడుతూ చేసుకునే జాతర ఇది
తిరుపతిలో కొందరు అమ్మవారి వేషాలు వేసుకుని బండ బూతులు తిడుతూ ఊరంతా ఊరేగుతారు.
బూతులు తిట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారా?
దానికొక కథ ఉంది. ఇది తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకత.
ప్రస్తుతం ఈ ప్రఖ్యాత గంగమ్మ జాతరను రాష్ట పండుగలా జరపాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
బీబీసీ ప్రతినిధి తులసీ ప్రసాద్ రెడ్డి అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: గంగమ్మకు మళ్లీ సొంతమైన జీడితోట... బీబీసీ కథనంతో స్పందించిన పోలీసులు, అధికారులు
- థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చడం కష్టమవుతుందా- పిల్లలను కనొచ్చా-
- మనుషులు చేరుకోలేని ఉత్తర ధ్రువాన్ని ఎలా కనిపెట్టారు- చావు అంచుల వరకు వెళ్లి ఎలా బయటపడ్డారు-
- హోమీ భాభా- భారత అణు పితామహుని మరణం అమెరికా కుట్రేనా, లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై అనుమానాలేంటి-
- ఆంధ్రప్రదేశ్: గంగమ్మకు మళ్లీ సొంతమైన జీడితోట... బీబీసీ కథనంతో స్పందించిన పోలీసులు, అధికారులు
- తెలుగు, కన్నడ భాషల లిపి చూడడానికి ఒకేలా ఎందుకు ఉంటుంది... ఒకప్పుడు ఈ రెండు భాషలూ ఒకటేనా- - BBC News తెలుగు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)