ఆంధ్రప్రదేశ్: కంచె కోసం కాశీ నుంచి తెచ్చిన మొక్క లక్షలు తెచ్చిపెడుతోంది
ఆంధ్రప్రదేశ్: కంచె కోసం కాశీ నుంచి తెచ్చిన మొక్క లక్షలు తెచ్చిపెడుతోంది
ఒకప్పుడు చేనుకి కంచె కోసం తెచ్చిన ఈ మొక్క ఇప్పుడు తమకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోందని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కొరిశపూడి ప్రాంతానికి చెందిన రైతులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వాక్కాయల మొక్కలు పొలాల వెంబడి కనిపిస్తుంటాయి. కానీ సాగు చేసేది మాత్రం కొందరే.
మరి వీటి నుంచి ఎలా ఆదాయం వస్తోంది, ఎందుకు ఉపయోగిస్తున్నారు ఆ విశేషాలను ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూడా చదవండి:
- ఇస్రో శాస్త్రవేత్త కావాలంటే ఏం చదవాలి, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు?
- జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్: నేషనల్ అవార్డుల్లో పుష్ప, ఆర్ఆర్ఆర్ హవా
- మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









