ప్రకాశం: 350 ఏళ్ల నాటి అరుదైన మెట్ల బావి చూశారా
ప్రకాశం: 350 ఏళ్ల నాటి అరుదైన మెట్ల బావి చూశారా
ఈ మెట్ల బావిని చూడండి. కొండల మధ్యలో గ్రానైట్ రాళ్లతో బావిని కట్టారు. అప్పట్లో సాధువు సూచన మేరకు ఈ బావి నిర్మించారని అక్కడి వారు చెబుతున్నారు. ఇంతకీ ఈ బావి ప్రత్యేకత ఏంటి?

ప్రకాశం జిల్లా అడవుల్లో సుమారు 350 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ మెట్ల బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ నీరు కూడా బాగుంటాయంటున్నారు స్థానికులు. ఈ అరుదైన బావి ఎలా ఉందో మీరూ బీబీసీ అందిస్తోన్న ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్: జోరుగా సాగిన కోడి పందాలు... కత్తులు తగిలి ఇద్దరు మృతి
- ముకరం జా: ఇస్తాంబుల్లో మరణించిన ఈ ఎనిమిదో నిజాం చరిత్ర ఏంటి?
- సంక్రాంతి సంబరాలకు భీమవరం కేరాఫ్ అడ్రస్ అని ఎందుకు అంటారు?
- కోడి పందాలు: పోలీసులు హెచ్చరిస్తున్నా రూ.కోట్లలో పందాలు ఎలా జరుగుతున్నాయి?
- సంక్రాంతి సంబరాలకు భీమవరం కేరాఫ్ అడ్రస్ అని ఎందుకు అంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









