జగన్ విశాఖ టూర్ : సీఎం వస్తున్నారని చెట్లు నరికేశారు, నిబంధనలను పట్టించుకోరా?

జగన్ విశాఖ టూర్ : సీఎం వస్తున్నారని చెట్లు నరికేశారు, నిబంధనలను పట్టించుకోరా?

విశాఖలో గతేడాది నవంబరులో ప్రధాని మోదీ సభ ఏర్పాట్ల కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ పరిసరాల్లోని భారీ వృక్షాలు, చెట్లను తొలగించారు.

పార్కింగ్ స్థలాలు సిద్ధం చేస్తున్న ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను తొలగించారు.

ఇలా సీఎం, పీఎం పర్యటనల సందర్భంగా చెట్లను నరికివేయడం, వ్యాపార దుకాణాలను మూసివేయడం, తొలగించడం వంటి చర్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.

జగన్

ఫొటో సోర్స్, APCMO/BBC

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)