బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్: సన్నబియ్యం సాంబ మసూరీ పుట్టినిల్లయిన ఈ కాలేజీ ప్రత్యేకత ఏమిటి?
బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్: సన్నబియ్యం సాంబ మసూరీ పుట్టినిల్లయిన ఈ కాలేజీ ప్రత్యేకత ఏమిటి?
ఆహారధాన్యాలకు తీవ్ర కొరతతో అల్లాడిన దశ నుంచి భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం, గోధుమలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడంలో అనేక మలుపులున్నాయి. కీలక నిర్ణయాలున్నాయి.
అలాంటి వాటిలో వ్యవసాయ కళాశాలల ఏర్పాటు కూడా ఒకటి. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేశారు.
దక్షిణ భారతదేశంలో తొలుత కోయంబత్తూరులో, తర్వాత నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే ఉన్న బాపట్లలో వ్యవసాయ కళాశాలలు ఏర్పాటయ్యాయి.
ఆ కాలేజీ ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:
- సిరియా నుంచి పారిపోయి ఈదుకుంటూ యూరప్ చేరిన అక్కాచెల్లెళ్ల కథలో ఎన్ని మలుపులో...
- ఐరన్ లోపం: శరీరంలో ఐరన్ తగ్గుతోందని ఎలా గుర్తు పట్టాలి, కాఫీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
- నాగోబా జాతర: కొత్త కోడళ్లను నాగేంద్రునికి పరిచయం చేసే ఈ జాతర ఎలా జరుగుతుందంటే...
- మల్లికా సారాభాయ్: బీజేపీతో విభేదాల వల్లే ఆమె నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









