టైటాన్ సబ్ ప్రమాదంలో మరణించిన పాకిస్తాన్ తండ్రీకొడుకుల మూలాలు భారత్లో
టైటాన్ సబ్ ప్రమాదంలో మరణించిన పాకిస్తాన్ తండ్రీకొడుకుల మూలాలు భారత్లో
అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లి మరణించిన వారిలో షాహ్జాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ దావూద్ కూడా ఉన్నారు.
వీరు ప్రయాణించిన టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయిందని అమెరికా కోస్టు గార్డు ప్రకటించింది.
పాకిస్తాన్లోని సుసంపన్న కుటుంబాల్లో ఒకటైన దావూద్ కుటుంబంపై కొన్ని రోజులుగా మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, వీరి వ్యాపారాలకు మూలాలు భారత్లోనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, DAWOOD FOUNDATION
ఇవి కూడా చదవండి:
- ఓలా, ఉబర్: రైడ్ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్ను చైనా ఒప్పిస్తుందా? భారత్లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









