టైటాన్ సబ్ ప్రమాదంలో మరణించిన పాకిస్తాన్ తండ్రీకొడుకుల మూలాలు భారత్‌లో

వీడియో క్యాప్షన్, టైటాన్ సబ్ ప్రమాదంలో మరణించిన పాకిస్తాన్ తండ్రీకొడుకుల మూలాలు భారత్‌లో
టైటాన్ సబ్ ప్రమాదంలో మరణించిన పాకిస్తాన్ తండ్రీకొడుకుల మూలాలు భారత్‌లో

అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లి మరణించిన వారిలో షాహ్‌జాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ దావూద్ కూడా ఉన్నారు.

వీరు ప్రయాణించిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలిపోయిందని అమెరికా కోస్టు గార్డు ప్రకటించింది.

పాకిస్తాన్‌లోని సుసంపన్న కుటుంబాల్లో ఒకటైన దావూద్ కుటుంబంపై కొన్ని రోజులుగా మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, వీరి వ్యాపారాలకు మూలాలు భారత్‌లోనే ఉన్నాయి.

అహ్మద్ దావూద్

ఫొటో సోర్స్, DAWOOD FOUNDATION

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)