గ్రన్‌విక్ వేతనాల వివాదం: 1970ల్లో బ్రిటన్‌ను కుదిపేసిన భారత సంతతి మహిళల పోరాటం

గ్రన్‌విక్ నిరసనలు

1970లలో బ్రిటన్‌ను కుదిపేసిన గ్రన్‌విక్ నిరసలకు ఇద్దరు భారత సంతతి మహిళలు నేతృత్వం వహించారు.

గ్రన్‌విక్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పని చేసే జయాబెన్ దేశాయ్, లక్ష్మీ పటేల్‌లు మెరుగైన వేతనాల కోసం ఉద్యమించారు. ఆ క్రమంలో గ్రన్‌విక్ నిరసనల ప్రేరణతో దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. తమ పోరాటంతో వాళ్లు 25 పౌండ్ల వేతనాన్ని 65 పౌండ్లకు పెంచుకోగలిగారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఆ పోరాట దృశ్యాలు, ఆనాటి పోరాటం గురించి జయాబెన్, లక్ష్మీ పటేల్‌లు ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)