తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు: మాల్కాజిగిరి నుంచి రేవంత్... చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి

ఫొటో సోర్స్, ReVANTH/FB
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులతో శుక్రవారం రాత్రి తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలోని 17 లోక్ స్థానాలకు గాను 8 స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేసింది.
ఇవి కూడా చదవండి:
- నిన్న ఒక పార్టీ.. నేడు మరో పార్టీ – ఏపీలో రంగులు మారుతున్న కండువాలు
- సిత్రాలు సూడరో: ఐదేళ్లలో నాలుగు కండువాలు మార్చేశారు
- దేశంలో అత్యంత సుదీర్ఘ ఎన్నికలు ఇవేనా.. ఇది బీజేపీకి లాభిస్తుందా?
- ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా?
- జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్లో ముస్లిం’ ఎందుకయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)




