మధ్య యుగాలనాటి నౌక- 20 ఏళ్లుగా సాగుతున్న పునర్నిర్మాణం

మధ్య యుగాలనాటి నౌక- 20 ఏళ్లుగా సాగుతున్న పునర్నిర్మాణం

బ్రిటన్‌ అస్క్ నదీతీరంలోని న్యూపోర్ట్‌లో మధ్యయుగాలకు చెందిన ఓ ఓడ శకలాలను జోడించే పని ఓ కొలిక్కి వచ్చింది.

దీని విడి భాగాలను జతచేయడంలో ఎన్నో చిక్కు సమస్యలు ఎదురయ్యాయని అధికారులన్నారు.

ఈ నౌక పునర్నిర్మాణం కోసం 20 ఏళ్లుగా శ్రమిస్తూ వచ్చారు.

బీబీసీ ప్రతినిధి టామోస్ మోర్గాన్ అందిస్తోన్న కథనం.

మధ్య యుగాల నాటి నౌక

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)