17 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం.. మహిళా సర్పంచి ఏం చేశారంటే
17 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం.. మహిళా సర్పంచి ఏం చేశారంటే
ఆమె పేరు గంగా జావర్కర్.
మేల్ఘాట్లోని కోర్కు ఆదివాసీ వర్గానికి చెందిన ఆమె రాణామాలూర్ సర్పంచ్గా పనిచేస్తున్నారు.
సర్పంచ్గా ఆమె ఎన్నికకావడం ఇది మూడోసారి.
అయితే, మొదట్లో ఆమె ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఆమె ఎలా విజయం సాధించారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









